12 నుంచి 17 ఏళ్ళ వయసువారికి బూస్టర్ డోసుని ఆమోదించిన బహ్రెయిన్
- January 12, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ నేషనల్ టాస్క్ ఫోర్స్ (కోవిడ్ 19), 12 నుంచి 17 ఏళ్ళ మధ్య వయసువారికి బూస్టర్ డోసుని ఆమోదించడం జరిగింది. జనవరి 12 నుంచి ఈ బూస్టరు డోసుని అందిస్తారు. ఇప్పటికే రెండో డోసుల సినోఫామ్ వ్యాక్సిన్ అందుకున్నవారికి సినోఫామ్ లేదా ఫైజర్ బయో ఎన్ టెక్ బూస్టర్ డోసుల్ని ఇస్తారు. రెండో డోసు తర్వాత ఆరు నెలలు పూర్తయినవారికి మాత్రమే బూస్టర్ అందించడం జరుగుతుంది. బూస్టరు డోసు పొందకపోతే, ఈ గ్రూపువారికి యెల్లో స్టేటస్ గ్రీన్ స్టేటస్గా మారదు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







