72 గంటల తప్పనిసరి క్వారంటైన్ను రద్దు చేసిన కువైట్
- January 18, 2022
కువైట్: కువైట్కు వచ్చే ప్రయాణికులకు తప్పనిసరి 72 గంటల క్వారంటైన్ను కువైట్ మంత్రి మండలి రద్దు చేసింది. కువైట్ వచ్చిన ప్రయాణీకులందరూ ఇకపై 7 రోజుల పాటు నిర్బంధంలో ఉండి ఎప్పుడైనా PCR పరీక్ష ఫలితాల్లో నెగెటివ్ అని వచ్చిన తర్వాత నిర్బంధాన్ని ముగించవచ్చు. ఇంతకుముందు పీసీఆర్ పరీక్ష నిర్వహించేందుకు ముందుగా ప్రయాణీకుడు 72 గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చేది. మరోవైపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా కువైట్కు ప్రయాణికులు రాగానే PCR పరీక్ష నిర్వహించిన తర్వాత వెంటనే క్వారంటైన్ను ముగించవచ్చని తెలియజేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









