72 గంటల తప్పనిసరి క్వారంటైన్ను రద్దు చేసిన కువైట్
- January 18, 2022
కువైట్: కువైట్కు వచ్చే ప్రయాణికులకు తప్పనిసరి 72 గంటల క్వారంటైన్ను కువైట్ మంత్రి మండలి రద్దు చేసింది. కువైట్ వచ్చిన ప్రయాణీకులందరూ ఇకపై 7 రోజుల పాటు నిర్బంధంలో ఉండి ఎప్పుడైనా PCR పరీక్ష ఫలితాల్లో నెగెటివ్ అని వచ్చిన తర్వాత నిర్బంధాన్ని ముగించవచ్చు. ఇంతకుముందు పీసీఆర్ పరీక్ష నిర్వహించేందుకు ముందుగా ప్రయాణీకుడు 72 గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చేది. మరోవైపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా కువైట్కు ప్రయాణికులు రాగానే PCR పరీక్ష నిర్వహించిన తర్వాత వెంటనే క్వారంటైన్ను ముగించవచ్చని తెలియజేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!