72 గంటల తప్పనిసరి క్వారంటైన్ను రద్దు చేసిన కువైట్
- January 18, 2022
కువైట్: కువైట్కు వచ్చే ప్రయాణికులకు తప్పనిసరి 72 గంటల క్వారంటైన్ను కువైట్ మంత్రి మండలి రద్దు చేసింది. కువైట్ వచ్చిన ప్రయాణీకులందరూ ఇకపై 7 రోజుల పాటు నిర్బంధంలో ఉండి ఎప్పుడైనా PCR పరీక్ష ఫలితాల్లో నెగెటివ్ అని వచ్చిన తర్వాత నిర్బంధాన్ని ముగించవచ్చు. ఇంతకుముందు పీసీఆర్ పరీక్ష నిర్వహించేందుకు ముందుగా ప్రయాణీకుడు 72 గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చేది. మరోవైపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా కువైట్కు ప్రయాణికులు రాగానే PCR పరీక్ష నిర్వహించిన తర్వాత వెంటనే క్వారంటైన్ను ముగించవచ్చని తెలియజేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







