అబుదాబిపై దాడిని ఖండించిన ఒమన్
- January 18, 2022
మస్కట్: అబుదాబి ఎయిర్ పోర్ట్ పై ఉగ్రదాడిని ఒమన్ ఖండించింది. ఉగ్రదాడి కారణంగా అనేక మంది పౌరులు మరణించడం బాధాకరమని పేర్కొంది. పౌరులను లక్ష్యంగా చేసుకోవడంపై ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు ఒమన్ సుల్తానేట్ సంఘీభావం తెలిపింది. భద్రత, స్థిరత్వాన్ని ఉంచడానికి తీసుకుంటున్న చర్యలకు మద్దతును నిలుస్తామని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









