అబుదాబిపై దాడిని ఖండించిన ఒమన్
- January 18, 2022
మస్కట్: అబుదాబి ఎయిర్ పోర్ట్ పై ఉగ్రదాడిని ఒమన్ ఖండించింది. ఉగ్రదాడి కారణంగా అనేక మంది పౌరులు మరణించడం బాధాకరమని పేర్కొంది. పౌరులను లక్ష్యంగా చేసుకోవడంపై ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు ఒమన్ సుల్తానేట్ సంఘీభావం తెలిపింది. భద్రత, స్థిరత్వాన్ని ఉంచడానికి తీసుకుంటున్న చర్యలకు మద్దతును నిలుస్తామని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







