స్కూళ్ళలో కార్మికుల కొరత సమస్య: పలు నిర్ణయాలు వెల్లడించనున్న అల్ అలి
- January 18, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ సెక్రెటరీ డాక్టర్ అలి అల్ యాకూబ్, స్కూళ్ళలో కార్మికుల కొరత సమస్యను అధిగమించే విషయమై పలు కీలక నిర్ణయాల్ని వెల్లడించనున్నారు. 2,100 మంది పురుష, స్త్రీ కార్మికులకు సంబంధించి కాంట్రాక్టిక్ వ్యవహారాల్ని ఫైనలైజ్ చేయనున్నారు. ఇంటర్వ్యూ కమిటీ నుంచి పలువురు సభ్యుల్ని రీప్లేస్ చేయాలని అల్ యాకూబ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా సంబంధిత కార్యకలాపాలు పూర్తయ్యేలా ఆదేశాలు జారీ చేయనున్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







