60 ఏళ్ళు పైబడినవారికి రెసిడెన్సీ రెన్యువల్ రుసుము 250KD
- January 24, 2022
కువైట్ సిటీ: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, 60 ఏళ్ళు పైబడి డిగ్రీ లేని వలసదారుల రెసిడెన్సీ రెన్యువల్ కోసం 250 కువైటీ దినార్ల రుసుముని ఖరారు చేయడం జరిగింది. కువైటీ మహిళల పిల్లలు, కువైట్లో పుట్టినవారు, పాలస్తీనియన్ జాతీయులు ఈ ఫీజు నుంచి వెసులుబాటు పొందనున్నారు. అయితే, ప్రైవేటు హెల్త్ ఇన్స్యూరెన్స్ రుసుము మాత్రం వెల్లడి కాలేదు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







