భారత గణతంత్ర దినోత్సవం: భారత రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన బహ్రెయిన్ కింగ్
- January 25, 2022
మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, భారత గనతంత్ర దినోత్సవం నేపథ్యంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవిద్కి శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి సంపూర్ణ ఆరోగ్యంతో వుండాలని, భారతదేశం మరింతగా అభివృద్ధి బాటలో పయనించాలని కింగ్ హమాద్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







