భారత గణతంత్ర దినోత్సవం: భారత రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన బహ్రెయిన్ కింగ్
- January 25, 2022
మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, భారత గనతంత్ర దినోత్సవం నేపథ్యంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవిద్కి శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి సంపూర్ణ ఆరోగ్యంతో వుండాలని, భారతదేశం మరింతగా అభివృద్ధి బాటలో పయనించాలని కింగ్ హమాద్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!