విదేశీ ట్రక్ డ్రైవర్ల వీసా విధానంపై మార్పులు చేసిన సౌదీ అరేబియా
- January 25, 2022
మస్కట్: విదేశీ ట్రక్ డ్రైవర్లు సౌదీ అరేబియాకి రీఎంట్రీ వీసాని తీసుకోవాల్సి వుంటుంది. ఒమన్ సుల్తానేట్లో సౌదీ అరేబియా ఎంబసీ ద్వారా ఈ వీసా పొందాల్సి వుంటుంది. ఒమన్ చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీకి బదులుగా ఈ మార్పు చేయడం జరిగింది. ఈ మేరకు ఓసిసిఐ ఓ ప్రకటన విడుదల చేసింది. చివరి గమ్యస్థానమైనా, తాత్కాలిక ట్రాన్సిట్ అయినాగానీ, ఎంట్రీ వీసాని పొందాల్సిందేనని ఓసిసిఐ స్పష్టం చేసింది. మస్కట్లోని సౌదీ అరేబియా ఎంబసీ జారీ చేసిన మెమొరాండమ్ నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







