తెలుగు అసోసియేషన్ నిర్వహించిన రక్తదాన శిబిరం..
- January 25, 2022
దుబాయ్:యూఏఈ లోని తెలుగు అసోసియేషన్,దుబాయ్ లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. పలువురు సభ్యులు రక్తదానం చేయటానికి ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.తెలుగు అసోసియేషన్ చైర్మన్ వుగ్గిన దినేష్ కుమార్ మాట్లాడుతూ “యూఏఈ లోని పజ్రల దరికిచేరటం మరియు వారిలో మమేకమవటం మా లక్ష్యం..సామాజిక సేవలో మా ప్రయత్నాలను నిరంతరం మెరుగుపరుస్తాము" అని అన్నారు.
బర్-దుబాయ్ లో విజయవంతంగా సాగిన ఈ రక్తదాన కార్యక్రమం..దుబాయ్ హెల్త్ అథారిటీ(DHA) సిబ్బంది సమక్షంలో కోవిడ్ కి సంబంధించిన అన్ని భదత్రా నియమాలను పాటిస్తూ, మొబైల్ క్లినిక్ వాహనములో నిర్వహించటం జరిగింది.అసోసియేషన్ సభ్యులందరినీ సమన్వయ పరచుటలో బలుస వివేకానంద్ (పధ్రాన కార్యదర్శి) మరియు వుట్నూరి రవి(సామాజిక సేవా విభాగ సంచాలకులు) తగు కృషి చేసారు.
ఈ కార్యక్రమంలో ఔత్సాహికులతో పాటు వ్యవస్ఠాపక సభ్యులైన చింతకాయల రాజీవ్,ఎండూరి శ్రీనివాస్ మరియు సబ్ కమిటీ సభ్యులు పాల్గొని రక్తదానం చేసారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి