తెలుగు అసోసియేషన్ నిర్వహించిన రక్తదాన శిబిరం..
- January 25, 2022
దుబాయ్:యూఏఈ లోని తెలుగు అసోసియేషన్,దుబాయ్ లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. పలువురు సభ్యులు రక్తదానం చేయటానికి ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.తెలుగు అసోసియేషన్ చైర్మన్ వుగ్గిన దినేష్ కుమార్ మాట్లాడుతూ “యూఏఈ లోని పజ్రల దరికిచేరటం మరియు వారిలో మమేకమవటం మా లక్ష్యం..సామాజిక సేవలో మా ప్రయత్నాలను నిరంతరం మెరుగుపరుస్తాము" అని అన్నారు.
బర్-దుబాయ్ లో విజయవంతంగా సాగిన ఈ రక్తదాన కార్యక్రమం..దుబాయ్ హెల్త్ అథారిటీ(DHA) సిబ్బంది సమక్షంలో కోవిడ్ కి సంబంధించిన అన్ని భదత్రా నియమాలను పాటిస్తూ, మొబైల్ క్లినిక్ వాహనములో నిర్వహించటం జరిగింది.అసోసియేషన్ సభ్యులందరినీ సమన్వయ పరచుటలో బలుస వివేకానంద్ (పధ్రాన కార్యదర్శి) మరియు వుట్నూరి రవి(సామాజిక సేవా విభాగ సంచాలకులు) తగు కృషి చేసారు.
ఈ కార్యక్రమంలో ఔత్సాహికులతో పాటు వ్యవస్ఠాపక సభ్యులైన చింతకాయల రాజీవ్,ఎండూరి శ్రీనివాస్ మరియు సబ్ కమిటీ సభ్యులు పాల్గొని రక్తదానం చేసారు.

తాజా వార్తలు
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!







