నివాసితులకు రెసిడెన్సీ కార్డుల్ని తీసుకొచ్చిన అల్ ఖయిల్ గేట్ కమ్యూనిటీ
- January 25, 2022
దుబాయ్: అల్ ఖయిల్ గేట్ నివాసితులు, యాక్సెస్ కార్డు లేకుండా తమ భవనాల్లోకి వెళ్ళడానికి ఫిబ్రవరి 1 నుంచి వీలు పడదు. ఈ మేరకు రెసిడెంట్లకు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది కమ్యూనిటీ ప్రాపర్టీ మేనేజిమెంట్ కంపెనీ. బిల్డింగ్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా భద్రతో కూడిన యాక్సెస్ నివాసితులకు అందిస్తున్నట్లు వెల్లడించింది సంస్థ. ఎమిరేట్స్ ఐడీ మరియు ఇజారి ద్వారా కార్డు పొందే అవకాశం వుంది. 2018లో పెయిడ్ పార్కింగ్ ప్రవేశపెట్టారు. ఓ ఫ్లాట్ కోసం ఓ ఉచిత పార్కింగ్ స్పేస్ అందిస్తున్నారు. కాగా, పార్కింగ్ ఫీజు గంటకు 4 దిర్హాములు, అత్యధికంగా రోజుకి 32 దిర్హాముల ఫీజు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







