ఎమ్ఐ-171 కూలిన ఘటనలో 12మంది సైనికులు మృతి..
- March 28, 2016
ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలిన ఘటనలో పన్నెండు మంది సైనికులు మృతిచెందిన సంఘటన అల్జీరియాలో చోటుచేసుకుంది. ఎమ్ఐ-171 అనే హెలికాప్టర్ దేశానికి దక్షిణాన ఉన్న రెగ్గేన్ ప్రాంతంలో కూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









