శబరిమలలో తెలంగాణ వసతి గృహం నిర్మాణం..

- March 28, 2016 , by Maagulf
శబరిమలలో తెలంగాణ వసతి గృహం నిర్మాణం..

తెలంగాణ నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు భూమిని కేటాయించిందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. శబరిమలలో తెలంగాణ వసతి గృహం నిర్మాణం కోసం ఐదెకరాల భూమిని కేటాయించినట్టు పేర్కొన్నారు. ఈ స్థలంలో వసతి గృహాన్ని త్వరలో నిర్మిస్తామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com