శబరిమలలో తెలంగాణ వసతి గృహం నిర్మాణం..
- March 28, 2016
తెలంగాణ నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు భూమిని కేటాయించిందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. శబరిమలలో తెలంగాణ వసతి గృహం నిర్మాణం కోసం ఐదెకరాల భూమిని కేటాయించినట్టు పేర్కొన్నారు. ఈ స్థలంలో వసతి గృహాన్ని త్వరలో నిర్మిస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







