భారత కరోనా అప్డేట్
- February 03, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 15,69,449 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,72,433 కేసులు వెలుగు చూశాయి.నిన్నటితో పోలిస్తే 10 వేల కేసులు అధికంగా పెరిగాయి. ఇక కరోనాతో మరో 1,008మంది మృతి చెందారు. ఇందులో కేరళలో 355 మంది మరణించారు.దీనితో మరణాల సంఖ్య 4,98,983కి చేరుకుంది. మరోవైపు కరోనా నుంచి 2,59,107 మంది కోలుకున్నారు. దీనితో మొత్తం రికవరీల సంఖ్య 3,97,70,414కి చేరుకుంది.కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 15,33,921యాక్టివ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!