కువైట్లో 15 వేలమంది పిల్లలకు కరోనా..
- February 03, 2022
కువైట్: కరోనా మహమ్మారి ప్రారంభం నుండి కువైట్లో 15,000 మంది పిల్లలు కరోనా వైరస్ బారిన పడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బృందం సభ్యుడు డాక్టర్ ముహమ్మద్ అల్-ఘునైమ్ తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. అన్ని వయసుల పిల్లలు కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తికి గురయ్యే అవకాశం ఉందని, ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించకపోవచ్చన్నారు. ఫిబ్రవరి 3 నుంచి 5 - 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం కానుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం









