కువైట్లో 15 వేలమంది పిల్లలకు కరోనా..
- February 03, 2022
కువైట్: కరోనా మహమ్మారి ప్రారంభం నుండి కువైట్లో 15,000 మంది పిల్లలు కరోనా వైరస్ బారిన పడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బృందం సభ్యుడు డాక్టర్ ముహమ్మద్ అల్-ఘునైమ్ తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. అన్ని వయసుల పిల్లలు కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తికి గురయ్యే అవకాశం ఉందని, ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించకపోవచ్చన్నారు. ఫిబ్రవరి 3 నుంచి 5 - 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం కానుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









