కువైట్లో 15 వేలమంది పిల్లలకు కరోనా..
- February 03, 2022
కువైట్: కరోనా మహమ్మారి ప్రారంభం నుండి కువైట్లో 15,000 మంది పిల్లలు కరోనా వైరస్ బారిన పడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బృందం సభ్యుడు డాక్టర్ ముహమ్మద్ అల్-ఘునైమ్ తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. అన్ని వయసుల పిల్లలు కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తికి గురయ్యే అవకాశం ఉందని, ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించకపోవచ్చన్నారు. ఫిబ్రవరి 3 నుంచి 5 - 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం కానుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!







