యూఏఈ- కేరళ మంచి, చెడు సమయాల్లో కలిసి ఉన్నాయి: యూఏఈ మంత్రి
- February 05, 2022
యూఏఈ: ఎక్స్ పో 2020 దుబాయ్లో కేరళ వీక్ ఇన్ ఇండియా పెవిలియన్ ప్రారంభోత్సవంలో యూఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్, యూఏఈ అంతర్జాతీయ సహకార మంత్రి రీమ్ అల్ హషిమీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, భారతీయ వ్యాపారవేత్త M.A. యూసుఫ్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహాయ మంత్రి రీమ్ అల్ హషిమీ మాట్లాడుతూ.. కేరళను ‘దక్షిణ భారతదేశంలో మెరిసే ఆభరణం’ అని కొనియాడారు. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను "మెంటర్ మరియు గైడ్" గా అభివర్ణించారు. భారతదేశం, కేరళతో యూఏఈకి బలమపై సంబంధాలు ఉన్నాయని, వాణిజ్యం- స్థిరమైన వ్యాపార వృద్ధిలో భాగస్వాములుగా కష్ట సమయాల్లో.. మంచి సమయాల్లో కలిసి ఉన్నాయన్నారు. ప్రేక్షకులను ఉద్దేశించి మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మాట్లాడుతూ.. ఎమిరాటీలు కేరళీయులను తమ హృదయాల్లో పెట్టుకుంటారని, ఇది సంతోషకరమైన అనుభూతిని కలిగిస్తోందని అన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







