గవర్నర్ సీఎస్‌గా నియమించబడిన హర్‌ప్రీత్‌సింగ్

- March 29, 2016 , by Maagulf
గవర్నర్ సీఎస్‌గా నియమించబడిన హర్‌ప్రీత్‌సింగ్

తెలంగాణ,ఏపీ రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌కు ముఖ్య కార్యదర్శిగా హర్‌ప్రీత్‌సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం గవర్నర్ ముఖ్యకార్యదర్శిగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఈ నెలాఖరును ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ మేరకు ఆయన స్థానంలో తెలంగాణ కార్మిక శాఖకు ఇన్‌చార్జీ కార్యదర్శిగా ఉన్న హర్‌ప్రీత్‌సింగ్ నియామకమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com