గవర్నర్ సీఎస్గా నియమించబడిన హర్ప్రీత్సింగ్
- March 29, 2016
తెలంగాణ,ఏపీ రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్కు ముఖ్య కార్యదర్శిగా హర్ప్రీత్సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం గవర్నర్ ముఖ్యకార్యదర్శిగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఈ నెలాఖరును ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ మేరకు ఆయన స్థానంలో తెలంగాణ కార్మిక శాఖకు ఇన్చార్జీ కార్యదర్శిగా ఉన్న హర్ప్రీత్సింగ్ నియామకమయ్యారు.
తాజా వార్తలు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!









