గవర్నర్ సీఎస్గా నియమించబడిన హర్ప్రీత్సింగ్
- March 29, 2016
తెలంగాణ,ఏపీ రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్కు ముఖ్య కార్యదర్శిగా హర్ప్రీత్సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం గవర్నర్ ముఖ్యకార్యదర్శిగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఈ నెలాఖరును ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ మేరకు ఆయన స్థానంలో తెలంగాణ కార్మిక శాఖకు ఇన్చార్జీ కార్యదర్శిగా ఉన్న హర్ప్రీత్సింగ్ నియామకమయ్యారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







