'నందమూరి తారకరామారావు' పుస్తకావిష్కరణ చేసిన చంద్రబాబు, స్పీకర్‌ కోడెల

- March 29, 2016 , by Maagulf

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలతో పుస్తకం ప్రచురితమైంది. 'శాసనసభలో నందమూరి తారకరామారావు' పేరుతో రూపొందించిన ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలతో పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com