'స్మార్ట్' పాస్పోర్టులు....
- March 30, 2016
స్మార్ట్ఫోన్లోని సమాచారాన్నే పాస్పోర్టుగా ఉపయోగించుకుంటూ ప్రయాణాలకు అనుమతించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడంపై బ్రిటన్ సంస్థ 'డి లా ర్యూ' దృష్టిపెట్టింది. పాస్పోర్టుల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా 'డి లా ర్యూ' ప్రసిద్ధి చెందింది. పాస్పోర్టు సమాచారాన్ని సురక్షితంగా స్మార్ట్ఫోన్ ద్వారా డిజిటల్ రూపంలో వినియోగించడంపై ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని తెలిపింది. తాజా సాంకేతికత అందుబాటులోకి వస్తే ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు పాస్పోర్టులకు కాలం చెల్లినట్లే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







