వర్క్ ఫోర్స్ ని పెంచేందుకు కొత్త డ్రైవ్: యూఏఈ ప్రధాని
- March 01, 2022
యూఏఈ: ప్రైవేట్ రంగంలో ఎమిరాటీ వర్క్ ఫోర్స్ ను పెంచడానికి కొత్త డ్రైవ్ను ప్రారంభిస్తున్నట్లు యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ప్రకటించారు. సోమవారం ఎక్స్ పో 2020 దుబాయ్లో జరిగిన క్యాబినెట్ సమావేశం తరువాత.. పౌరుల ఉపాధికి మద్దతు ఇచ్చే కంపెనీలకు ప్రభుత్వం “అదనపు ప్రోత్సాహకాలను” అందిస్తుందని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో ప్రైవేట్ సెక్టార్ వర్క్ ఫోర్స్ లో 10 శాతం మంది సిటిజన్స్ ఉండేలా సెప్టెంబర్లో యూఏఈ ప్రణాళికలు రూపొందించింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!
- బహ్రెయిన్ లో ‘గ్రాండ్మాస్టర్ ఇండియా క్విజ్’..!!
- సౌదీ అరేబియాలో 70%కి పెరిగిన రోడ్ సేఫ్టీ రేట్..!!
- చెన్నైలో భారీ పొగమంచు..దుబాయ్ ఫ్లైట్ బెంగళూరుకు మళ్లింపు..!!
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు









