వర్క్ ఫోర్స్ ని పెంచేందుకు కొత్త డ్రైవ్: యూఏఈ ప్రధాని
- March 01, 2022
యూఏఈ: ప్రైవేట్ రంగంలో ఎమిరాటీ వర్క్ ఫోర్స్ ను పెంచడానికి కొత్త డ్రైవ్ను ప్రారంభిస్తున్నట్లు యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ప్రకటించారు. సోమవారం ఎక్స్ పో 2020 దుబాయ్లో జరిగిన క్యాబినెట్ సమావేశం తరువాత.. పౌరుల ఉపాధికి మద్దతు ఇచ్చే కంపెనీలకు ప్రభుత్వం “అదనపు ప్రోత్సాహకాలను” అందిస్తుందని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో ప్రైవేట్ సెక్టార్ వర్క్ ఫోర్స్ లో 10 శాతం మంది సిటిజన్స్ ఉండేలా సెప్టెంబర్లో యూఏఈ ప్రణాళికలు రూపొందించింది.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









