ఒమన్ లో మార్చి 6 నుంచి ఆఫ్ లైన్ క్లాసులు
- March 01, 2022
మస్కట్: వ్యక్తిగత హాజరును అనుమతించాలని సుప్రీం కమిటీ నిర్ణయం నేపథ్యంలో ఒమన్ సుల్తానేట్ లో విద్యార్థులు మార్చి 6 నుండి ఆఫ్ లైన్ క్లాసులకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని విద్యా సంస్థలు వాటి సామర్థ్యంలో 100 శాతంతో పనిచేసేందుకు అనుమతించారు. ఈ నిర్ణయం అన్ని స్థాయిల విద్యార్థులకు వర్తిస్తుందని సుప్రీం కమిటీ తెలిపింది. క్లాసుల నిర్వహణ సమయంలో ఆరోగ్య, భద్రతా చర్యలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!