ఒమన్ లో మార్చి 6 నుంచి ఆఫ్ లైన్ క్లాసులు
- March 01, 2022
మస్కట్: వ్యక్తిగత హాజరును అనుమతించాలని సుప్రీం కమిటీ నిర్ణయం నేపథ్యంలో ఒమన్ సుల్తానేట్ లో విద్యార్థులు మార్చి 6 నుండి ఆఫ్ లైన్ క్లాసులకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని విద్యా సంస్థలు వాటి సామర్థ్యంలో 100 శాతంతో పనిచేసేందుకు అనుమతించారు. ఈ నిర్ణయం అన్ని స్థాయిల విద్యార్థులకు వర్తిస్తుందని సుప్రీం కమిటీ తెలిపింది. క్లాసుల నిర్వహణ సమయంలో ఆరోగ్య, భద్రతా చర్యలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









