ఒమన్ లో మార్చి 6 నుంచి ఆఫ్ లైన్ క్లాసులు
- March 01, 2022
మస్కట్: వ్యక్తిగత హాజరును అనుమతించాలని సుప్రీం కమిటీ నిర్ణయం నేపథ్యంలో ఒమన్ సుల్తానేట్ లో విద్యార్థులు మార్చి 6 నుండి ఆఫ్ లైన్ క్లాసులకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని విద్యా సంస్థలు వాటి సామర్థ్యంలో 100 శాతంతో పనిచేసేందుకు అనుమతించారు. ఈ నిర్ణయం అన్ని స్థాయిల విద్యార్థులకు వర్తిస్తుందని సుప్రీం కమిటీ తెలిపింది. క్లాసుల నిర్వహణ సమయంలో ఆరోగ్య, భద్రతా చర్యలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!
- బహ్రెయిన్ లో ‘గ్రాండ్మాస్టర్ ఇండియా క్విజ్’..!!









