మార్చి 1 నుంచి సాధారణ సేవల్ని పునరుద్ధరించనున్న పిహెచ్సిసి
- March 02, 2022
ఖతార్: ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (పిహెచ్సిసి), మార్చి 1 నుంచి సాధారణ రోజువారీ సేవల్ని పునరుద్ధరించనున్నారు. తిరిగి వైద్య సేవల్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వీలుగా ఫేజ్ 2ని అమలు చేయనున్నారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు మూడు దశలుగా ఈ సేవల్ని ఒక్కొక్కటిగా తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అన్ని సేవల్లోనూ 75 శాతం మేర అనుమతిస్తూ ఈ రెండో ఫేజ్ అమల్లోకి తెస్తారు. మూడో ఫేజ్లో పూర్తిస్థాయిలో సేవల్ని సాధారణ స్థికి తీసుకొస్తారు. దేశంలో 89 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో వైద్య సేవల విషయమై ప్రత్యేకమైన ప్లాన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన









