2022-23 విద్యా సంవత్సరానికి దుబాయ్ ప్రైవేటు స్కూళ్ళలో ఫీజుల పెంపు లేదు
- March 02, 2022
దుబాయ్: దుబాయ్ ప్రైవేట్ స్కూళ్ళు, 2022-23 విద్యా సంవత్సరానికిగాను రుసుముల్ని పెంచకూడదు. దుబాయ్ స్టాిస్టిక్స్ సెంటర్ లెక్కించిన ఇండెక్స్ ప్రకారం స్కూళ్ళను నడిపేందుకు అయ్యే ఖర్చుని ఇసిఐ మైనస్ 1.01 శాతంగా నిర్ధారించింది. రెగ్యులేషన్స్ మరియు పర్మిట్స్ కమిషన్ (నాలెడ్జ్ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ) సీఈఓ మొహమ్మద్ దార్విష్ మాట్లాడుతూ, దుబాయ్ ప్రైవేటు స్కూళ్ళు గతంలోలానే మెరుగైన విద్యను అందిస్తాయనీ, విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాయనీ ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఎడ్యుకేషన్ కాస్ట్ ఇండెక్స్ మరియు ఫీ ఫ్రేమ్ వర్క్, దుబాయ్ ప్రభుత్వ సంస్థలు దుబాయ్ స్టాటిస్టిక్స్ సెంటర్, డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్, దుబాయ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటివాటి సూచనలతో రూపొందుతాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్లో డీఎం–సీఎక్స్–లాయల్టీ సమ్మిట్ 2026
- అల్ వాబ్ ఆరోగ్య కేంద్రంలో నేత్ర వైద్య సేవలు ప్రారంభం..!!
- పారిశ్రామిక సంబంధాల బలోపేతంపై సౌదీ, జోర్డాన్ చర్చలు..!!
- అబుదాబి అత్యవసర వాహనాలపై స్మార్ట్ కెమెరాలు..!!
- 'ఐ లవ్ బహ్రెయిన్' ఫోటోగ్రఫీ కాంపిటీషన్..!!
- కువైట్ లో మనీలాండరింగ్ కేసు..నిందితుడిని అప్పగించిన యూఏఈ..!!
- ఈద్ హబ్తా మార్కెట్ కోసం కొత్త నిబంధనలు జారీ..!!
- IPL 2026 ఫైనల్ షెడ్యూల్ రిలీజ్
- ప్రధాని మోదీతో జ్యువెలరీ అసోసియేషన్ కీలక భేటీ
- తెలంగాణ లో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు..జాగ్రత్త!









