2022-23 విద్యా సంవత్సరానికి దుబాయ్ ప్రైవేటు స్కూళ్ళలో ఫీజుల పెంపు లేదు
- March 02, 2022
దుబాయ్: దుబాయ్ ప్రైవేట్ స్కూళ్ళు, 2022-23 విద్యా సంవత్సరానికిగాను రుసుముల్ని పెంచకూడదు. దుబాయ్ స్టాిస్టిక్స్ సెంటర్ లెక్కించిన ఇండెక్స్ ప్రకారం స్కూళ్ళను నడిపేందుకు అయ్యే ఖర్చుని ఇసిఐ మైనస్ 1.01 శాతంగా నిర్ధారించింది. రెగ్యులేషన్స్ మరియు పర్మిట్స్ కమిషన్ (నాలెడ్జ్ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ) సీఈఓ మొహమ్మద్ దార్విష్ మాట్లాడుతూ, దుబాయ్ ప్రైవేటు స్కూళ్ళు గతంలోలానే మెరుగైన విద్యను అందిస్తాయనీ, విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాయనీ ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఎడ్యుకేషన్ కాస్ట్ ఇండెక్స్ మరియు ఫీ ఫ్రేమ్ వర్క్, దుబాయ్ ప్రభుత్వ సంస్థలు దుబాయ్ స్టాటిస్టిక్స్ సెంటర్, డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్, దుబాయ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటివాటి సూచనలతో రూపొందుతాయి.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







