తెలంగాణ కరోనా అప్డేట్
- March 08, 2022
హైదరాబాద్: తెలంగాణలో ఈరోజు కొత్తగా 91 మంది కోవిడ్ సోకినట్లు ప్రజారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది.దీంతో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 7,89,951 కి చేరింది.ఈరోజు 241 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.దీంతో ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 7,84,465 కి చేరింది.
రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 99.31 శాతంగా ఉంది.ప్రస్తుతం 1,375 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని ఆ బులెటిన్ లో వివరించారు.GHMC పరిధిలో కొత్తగా 40 కోవిడ్ కేసులు నమోదు కాగా 15 జిల్లాల్లో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









