అన్ని గవర్నరేట్లలో ఎల్ఎంఆర్ఎ సంయుక్త తనిఖీలు
- March 16, 2022
బహ్రెయిన్: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), నేషనాలిటీ, పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్) సాయంతో అన్ని గవర్నరేట్లలోని పలు పని ప్రాంతాల్లో తనిఖీల్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పలు ఉల్లంఘనల్ని గుర్తించారు. పని ప్రాంతంలో మంచి వాతావరణం దిశగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. నిబంధనల్ని ఖచ్చితంగా పాటించేలా ఈ తనిఖీలు ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు. పని ప్రదేశంలో ఉల్లంఘనలు లేకపోతే, అది సమాజ ప్రగతికి దోహదం చేస్తుంది. భద్రత, అలాగే ఆరోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడతాయి.
తాజా వార్తలు
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..









