అన్ని గవర్నరేట్లలో ఎల్ఎంఆర్ఎ సంయుక్త తనిఖీలు
- March 16, 2022
బహ్రెయిన్: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), నేషనాలిటీ, పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్) సాయంతో అన్ని గవర్నరేట్లలోని పలు పని ప్రాంతాల్లో తనిఖీల్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పలు ఉల్లంఘనల్ని గుర్తించారు. పని ప్రాంతంలో మంచి వాతావరణం దిశగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. నిబంధనల్ని ఖచ్చితంగా పాటించేలా ఈ తనిఖీలు ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు. పని ప్రదేశంలో ఉల్లంఘనలు లేకపోతే, అది సమాజ ప్రగతికి దోహదం చేస్తుంది. భద్రత, అలాగే ఆరోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడతాయి.
తాజా వార్తలు
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!







