హైదరాబాద్ లో గృహరుణాల పేరుతో రూ. 4 కోట్ల 28 లక్షల స్కాం...
- March 22, 2022
హైదరాబాద్: సైబారబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ స్కాం వెలుగు చూసింది. రామచంద్రాపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దొంగ డాక్యుమెంట్లతో నగదు స్వాహాకు పాల్పడ్డారు. గృహ రుణాల పేరుతో దొంగ డాక్యుమెంట్లు సృష్టించి నాలుగు కోట్ల 28 లక్షలు కాజేశారు. ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు, ముగ్గురు ఏజెంట్లను రామచంద్రాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 35 లక్షలు రూపాయల స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







