వెంకన్న కు 10 కోట్లు ప్రకటించిన కే.సీ.ఆర్
- April 02, 2016
నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ వేంకటేశ్వర ఆలయ ఆవరణలో కళ్యాణ మండపం కోసం రూ.10 కోట్లు కేటాయిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆయన తిమ్మాపూర్ వెంకన్న కొండను దర్శించుకుని మాట్లాడారు. తన వ్యక్తిగతంగా మరో రూ. 10 లక్షల 116 విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దేవాలయం చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూమిని స్వామివారికి చెందేలా చూస్తామని అన్నారు. ఆలయ ప్రాంగణంలో కాటేజీలు కట్టిస్తానని అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం నేను కూడా ఓ కార్యకర్తలా పని చేస్తానని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







