ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సౌదీ ప్రయాణీకుడి అరెస్ట్
- April 02, 2016
భారతదేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఐజిఐఏ)లో రియాద్కి చెందిన ఓ ప్రయాణీకుడ్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రయాణీకుడి నుంచి ఓ పిస్తోల్ని వారు స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) సిబ్బంది, ఐజిఐఏ రక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారు. రెగ్యులర్ చెకప్స్లో రియాద్ ప్రయాణీకుడి నుంచి గన్ని వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితుడి లగేజ్ నుంచి ఈ గన్ని స్వాధీనం చేసుకున్నామని సిఐఎస్ఎఫ్ అధికారి జితేందర్ కుమార్ చెప్పారు. పిస్తోల్కి సంబంధించి సరైన డాక్యుమెంట్లు చూపడంలో విఫలమయ్యాడు నిందితుడు. ఐజిఐఏ పోలీసులకు నిందితుడ్ని సిఐఎస్ఎఫ్ పోలీసులు అప్పగించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







