పవిత్ర మస్జీదులలో ‘ఇతికాఫ్’ పునఃప్రారంభం
- March 24, 2022
సౌదీ: రెండు సంవత్సరాల తర్వాత మక్కాలోని గ్రాండ్ మస్జీదులో‘ఇతికాఫ్’ పునఃప్రారంభం కానుంది. రాబోయే పవిత్ర రమదాన్ మాసంలో మక్కాలోని గ్రాండ్ మసీదు, మదీనాలోని ప్రవక్త మసీదులో ఆచార ఇతికాఫ్ పునఃప్రారంభించబడుతుందని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. దీనికి సంబంధించి కింగ్డమ్ త్వరలో తన అధికారిక వెబ్సైట్ ద్వారా అనుమతులను జారీ ప్రక్రియను ప్రారంభిస్తుంది. నిర్దిష్ట షరతులు, ప్రమాణాలకు అనుగుణంగా యాత్రికులకు అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







