15 ఏళ్లపాటు ఇన్వెస్టర్ రెసిడెన్సీకి ఆమోదం
- March 24, 2022
కువైట్: విదేశీయులకు రెసిడెన్సీ ప్రాజెక్ట్ విషయంపై పార్లమెంటరీ ఇంటీరియర్, డిఫెన్స్ కమిటీ సభ్యులు.. మంత్రి నేతృత్వంలోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సమీక్ష నిర్వహించారు. ఇన్వెస్టర్లకు 15 సంవత్సరాల రెసిడెన్సీని మంజూరు చేయడానికి అంగీకరించారు. అలాగే కువైట్లను వివాహం చేసుకున్న మహిళలకు కువైట్ పౌరసత్వంపై వారు చర్చించారు. వివాహం అయిన 18 సంవత్సరాల తర్వాత ఆమెకు పిల్లలు లేకపోయినా, కువైట్ మహిళ కింద పరిగణించే ప్రతిపాదనకు వారు ఆమోదం తెలిపారు. దీని ప్రకారం.. ఆమెకు సరైన ఉపాధి, అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వబడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకటికంటే ఎక్కువ భార్యలు ఉన్న సందర్భంలోనూ ఇదే నిబంధన వర్తించనుంది. అదే సమయంలో కువైటీలను పెళ్లి చేసుకున్న గల్ఫ్ మహిళలకు పౌరసత్వం మంజూరు చేసే కాలాన్ని తగ్గించాలని, ఇతర దేశాల నుండి వారిని వేరుగా చూడాలని పార్లమెంటరీ అంతర్గత, రక్షణ కమిటీ సిఫార్సు చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







