రీచింగ్ ది లాస్ట్ మైల్: కార్టర్ సెంటర్ సభ్యులకు స్వాగతం పలికిన మొహమ్మద్ బిన్ జాయెద్
- March 24, 2022
అబుధాబి: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, రీచింగ్ ది లాస్ట్ మైల్లో పాల్గొనేందుకు వచ్చిన కార్టర్ సెంటర్ సభ్యులకు స్వాగతం పలికారు. గునియా వార్మ్ డిసీజ్ వంటి నిర్లక్ష్యం చేయబడ్డ కొన్ని వ్యాధులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఈ వేదికపై చర్చ జరిగింది. ఈమేరకు సమ్మిట్లో డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!
- హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ రూట్స్ లో మార్పులు..!!
- సౌదీ అరేబియాలో 22.1% పెరిగి నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం









