రీచింగ్ ది లాస్ట్ మైల్: కార్టర్ సెంటర్ సభ్యులకు స్వాగతం పలికిన మొహమ్మద్ బిన్ జాయెద్
- March 24, 2022
అబుధాబి: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, రీచింగ్ ది లాస్ట్ మైల్లో పాల్గొనేందుకు వచ్చిన కార్టర్ సెంటర్ సభ్యులకు స్వాగతం పలికారు. గునియా వార్మ్ డిసీజ్ వంటి నిర్లక్ష్యం చేయబడ్డ కొన్ని వ్యాధులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఈ వేదికపై చర్చ జరిగింది. ఈమేరకు సమ్మిట్లో డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది.
తాజా వార్తలు
- అండమాన్ సెల్యులార్ జైలులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..
- యూజర్లకు UPI ఛార్జీలు ఉండవు.. కేంద్రం మరోసారి క్లారిటీ
- డేటింగ్ యాప్లో పురుషులకు అందంతో వల...రూ.6 కోట్లు వసూళ్లు
- మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం..మూడు దేశాల జెండా రంగుల్లో మెరిసిన సౌదీ ల్యాండ్మార్క్స్
- BRICS వాణిజ్య మంత్రుల సమావేశంలో యూఏఈ..
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్పై ఇరాన్ దాడిని జీసీసీ తీవ్రంగా ఖండించింది
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ చమురు ట్యాంకర్పై క్షిపణి దాడి..బహ్రెయిన్ తీవ్ర ఖండన
- హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి..సిబ్బంది సురక్షితం
- దుబాయ్లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్కు 2.7మిలియన్ కాల్స్..!!







