రీచింగ్ ది లాస్ట్ మైల్: కార్టర్ సెంటర్ సభ్యులకు స్వాగతం పలికిన మొహమ్మద్ బిన్ జాయెద్

- March 24, 2022 , by Maagulf
రీచింగ్ ది లాస్ట్ మైల్: కార్టర్ సెంటర్ సభ్యులకు స్వాగతం పలికిన మొహమ్మద్ బిన్ జాయెద్

అబుధాబి: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, రీచింగ్ ది లాస్ట్ మైల్‌లో పాల్గొనేందుకు వచ్చిన కార్టర్ సెంటర్ సభ్యులకు స్వాగతం పలికారు. గునియా వార్మ్ డిసీజ్ వంటి నిర్లక్ష్యం చేయబడ్డ కొన్ని వ్యాధులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఈ వేదికపై చర్చ జరిగింది. ఈమేరకు సమ్మిట్‌లో డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com