విద్యార్థిని టీచర్ వేధించలేదని నిర్ధారించిన సీసీటీవీ ఫుటేజ్
- March 24, 2022
దోహా: ఓ విద్యార్థిపై టీచర్ వేధింపులకు పాల్పడ్డారనీ, ఈ క్రమంలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయనీ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత అసలు టీచర్, విద్యార్ధిపై దాడి చేయలేదని తేలింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్పష్టతనిచ్చింది. విద్యార్థి కావాలనే ఇదంతా చేసినట్లు విచారణలో అధికారులు నిర్ధారించారు. ఆడుకుంటున్న సమయంలో బాల్ కారణంగా జరిగిన గొడవ వల్ల విద్యార్థుల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే గాయలయ్యాయి. ఇందులో విద్యార్థి తప్పిదమే వున్నట్లు అధికారులు గుర్తించారు. గొడవను ఆపేందుకు టీచర్ ప్రయత్నించి, ఆ విద్యార్థిని గ్రౌండ్ నుంచి క్లాస్ రూమ్కి పంపించేశారు. దీన్ని విద్యార్థి వేరే కోణంలో చూపి, టీచర్ తనపై దాడి చేసినట్లుగా ఫిర్యాదు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









