ముస్లింలకు రూ.700 కోట్లు ప్రారంభం మాత్రమే--ఏ.పి సి.యం
- April 02, 2016
బడ్జెట్లో ముస్లింలకు రూ.700 కోట్ల కేటాయింపులు ప్రారంభం మాత్రమేనని, మరిన్ని నిధులు వారికి కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడ గాంధీ మహిళా కళాశాల మైదానంలో జరుగుతున్న ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్లో ముస్లింలకు గృహ నిర్మాణాలు, ఉపాధి కల్పించే బాధ్యత టీడీపీదేనన్నారు. కర్నూలులో ఉర్దూ వర్సిటీ, కడపలో మౌలానా ఆజాద్ వర్సిటీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







