20 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్న ఏపి సర్కార్
- April 02, 2016
కొలువుల భర్తీకి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. విడతల వారీగా నోటీఫికేషన్లిచ్చి 20వేలకు పైగా సర్కార్ ఉద్యోగాలను నింపడానికి మార్గం సుగమం చేసింది. దీంతో ఎప్పటి నుంచో ఎదురు చేస్తోన్న నిరుద్యోగులకు ఇది శుభవార్త కానుంది. ఈ ఏడాదిలోనే మొదలు పెట్టి దశల వారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 2019 వరకు లోటు బడ్జెట్ లోనే ఉంటామని, కేంద్రానికి లేఖ రాసి నిధులు రాబట్టుకోవాల్సి ఉందని మంత్రి పల్లె రఘునాధ రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







