20 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్న ఏపి సర్కార్

- April 02, 2016 , by Maagulf
20 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్న ఏపి సర్కార్

కొలువుల భర్తీకి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. విడతల వారీగా నోటీఫికేషన్‌లిచ్చి 20వేలకు పైగా సర్కార్ ఉద్యోగాలను నింపడానికి మార్గం సుగమం చేసింది. దీంతో ఎప్పటి నుంచో ఎదురు చేస్తోన్న నిరుద్యోగులకు ఇది శుభవార్త కానుంది. ఈ ఏడాదిలోనే మొదలు పెట్టి దశల వారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 2019 వరకు లోటు బడ్జెట్ లోనే ఉంటామని, కేంద్రానికి లేఖ రాసి నిధులు రాబట్టుకోవాల్సి ఉందని మంత్రి పల్లె రఘునాధ రెడ్డి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com