20 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్న ఏపి సర్కార్
- April 02, 2016
కొలువుల భర్తీకి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. విడతల వారీగా నోటీఫికేషన్లిచ్చి 20వేలకు పైగా సర్కార్ ఉద్యోగాలను నింపడానికి మార్గం సుగమం చేసింది. దీంతో ఎప్పటి నుంచో ఎదురు చేస్తోన్న నిరుద్యోగులకు ఇది శుభవార్త కానుంది. ఈ ఏడాదిలోనే మొదలు పెట్టి దశల వారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 2019 వరకు లోటు బడ్జెట్ లోనే ఉంటామని, కేంద్రానికి లేఖ రాసి నిధులు రాబట్టుకోవాల్సి ఉందని మంత్రి పల్లె రఘునాధ రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







