ఏప్రిల్ 1 నుంచి కొత్త ప్రయాణీకుల రుసుముని వసూలు చేయనున్న ఖతార్ ఎయిర్పోర్ట్స్
- March 29, 2022
ఖతార్: ఖతార్ సివిల్ ఏవియేషన్ ఇటీవలే, ఖతార్ విమానాశ్రయాల్లో కొత్తగా సర్వీసు రుసుముల్ని విధించేలా సర్క్యులర్ జారీ చేయడం జరిగింది.అన్ని ఎయిర్ లైన్ మేనేజర్లకు ట్రావెల్ ఏజెంట్లకు ఈ సర్క్యులర్ పంపారు.ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.ఎయిర్ ఫ్రీట్ ఇన్ఫ్ర్రాస్ట్రక్చర్ రుజుము మరియు సెక్యూరిటీ రుసుముని వసూలు చేయబోతున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.ఫిబ్రవరి 1 తర్వాత జారీ చేసిన టిక్కెట్లకు ఇది వర్తిస్తుంది. ఎయిర్ పోర్టు అభివృద్ధి రుసుముని ప్రయాణీకులందరికీ (నిష్క్రమణలు అలాగే ట్రాన్సిట్ ప్రయాణీకులకు గంటకు 60 ఖతారీ రియాల్స్) వర్తిస్తుంది. రెండేళ్ళ లోపు చిన్నారులకు మినహాయింపు వుంది. ఒకే విమానంలో ప్రయాణించే ట్రాన్సిట్ ప్రయాణీకులకు, విమాన సిబ్బందికీ మినహాయింపు వుంది. ఇన్ ట్రాన్సిట్ కార్గో షిప్మెంట్లు మెట్రిక్ టన్నుకి 10 ఖతారీ రియాల్స్ చెల్లించాలి. ఒకే విమానంలో ప్రయాణించే కార్గోకి మినహాయింపు ఇస్తారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు