ఏప్రిల్ 1 నుంచి కొత్త ప్రయాణీకుల రుసుముని వసూలు చేయనున్న ఖతార్ ఎయిర్పోర్ట్స్
- March 29, 2022
ఖతార్: ఖతార్ సివిల్ ఏవియేషన్ ఇటీవలే, ఖతార్ విమానాశ్రయాల్లో కొత్తగా సర్వీసు రుసుముల్ని విధించేలా సర్క్యులర్ జారీ చేయడం జరిగింది.అన్ని ఎయిర్ లైన్ మేనేజర్లకు ట్రావెల్ ఏజెంట్లకు ఈ సర్క్యులర్ పంపారు.ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.ఎయిర్ ఫ్రీట్ ఇన్ఫ్ర్రాస్ట్రక్చర్ రుజుము మరియు సెక్యూరిటీ రుసుముని వసూలు చేయబోతున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.ఫిబ్రవరి 1 తర్వాత జారీ చేసిన టిక్కెట్లకు ఇది వర్తిస్తుంది. ఎయిర్ పోర్టు అభివృద్ధి రుసుముని ప్రయాణీకులందరికీ (నిష్క్రమణలు అలాగే ట్రాన్సిట్ ప్రయాణీకులకు గంటకు 60 ఖతారీ రియాల్స్) వర్తిస్తుంది. రెండేళ్ళ లోపు చిన్నారులకు మినహాయింపు వుంది. ఒకే విమానంలో ప్రయాణించే ట్రాన్సిట్ ప్రయాణీకులకు, విమాన సిబ్బందికీ మినహాయింపు వుంది. ఇన్ ట్రాన్సిట్ కార్గో షిప్మెంట్లు మెట్రిక్ టన్నుకి 10 ఖతారీ రియాల్స్ చెల్లించాలి. ఒకే విమానంలో ప్రయాణించే కార్గోకి మినహాయింపు ఇస్తారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









