2017 తర్వాత మినిస్ట్రీ ఆఫ్ అవకాఫ్లో 74 మంది వలసదారుల నియామకం
- March 29, 2022
కువైట్: 2017లో ఎమిరి డిక్రీ 17/2017 జారీ తర్వాత 2017 నుంచి ఇప్పటిదాకా మినిస్ట్రీ ఆఫ్ అవకాఫ్ మరియు ఇప్లామిక్ ఎఫైర్స్ 74 మంది వలసదారుల్ని మినిస్ట్రీలో నియమించడం జరిగింది. ఇమామ్ మరియు మౌజీన్లుగా 75 శాతం మంది నాన్ కువైటీ నియమకాలు జరిగాయనీ, 25 శాతం పబ్లిక్ పొజిషన్లలో వున్నారని తెలిపింది. జకాత్ హౌస్ కోసం ఐదుగురు వలసదారుల్ని నియమించారు. జనరల్ అతారిటీ ఫర్ ది కురాన్ కోసం ఏడుగురు నాన్ కువైటీల నియామకం జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మైనర్ ఎఫైర్స్ ఓ వ్యక్తిని నియమించుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









