2017 తర్వాత మినిస్ట్రీ ఆఫ్ అవకాఫ్లో 74 మంది వలసదారుల నియామకం
- March 29, 2022
కువైట్: 2017లో ఎమిరి డిక్రీ 17/2017 జారీ తర్వాత 2017 నుంచి ఇప్పటిదాకా మినిస్ట్రీ ఆఫ్ అవకాఫ్ మరియు ఇప్లామిక్ ఎఫైర్స్ 74 మంది వలసదారుల్ని మినిస్ట్రీలో నియమించడం జరిగింది. ఇమామ్ మరియు మౌజీన్లుగా 75 శాతం మంది నాన్ కువైటీ నియమకాలు జరిగాయనీ, 25 శాతం పబ్లిక్ పొజిషన్లలో వున్నారని తెలిపింది. జకాత్ హౌస్ కోసం ఐదుగురు వలసదారుల్ని నియమించారు. జనరల్ అతారిటీ ఫర్ ది కురాన్ కోసం ఏడుగురు నాన్ కువైటీల నియామకం జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మైనర్ ఎఫైర్స్ ఓ వ్యక్తిని నియమించుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- అండమాన్ సెల్యులార్ జైలులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..
- యూజర్లకు UPI ఛార్జీలు ఉండవు.. కేంద్రం మరోసారి క్లారిటీ
- డేటింగ్ యాప్లో పురుషులకు అందంతో వల...రూ.6 కోట్లు వసూళ్లు
- మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం..మూడు దేశాల జెండా రంగుల్లో మెరిసిన సౌదీ ల్యాండ్మార్క్స్
- BRICS వాణిజ్య మంత్రుల సమావేశంలో యూఏఈ..
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్పై ఇరాన్ దాడిని జీసీసీ తీవ్రంగా ఖండించింది
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ చమురు ట్యాంకర్పై క్షిపణి దాడి..బహ్రెయిన్ తీవ్ర ఖండన
- హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి..సిబ్బంది సురక్షితం
- దుబాయ్లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్కు 2.7మిలియన్ కాల్స్..!!







