2017 తర్వాత మినిస్ట్రీ ఆఫ్ అవకాఫ్లో 74 మంది వలసదారుల నియామకం
- March 29, 2022
కువైట్: 2017లో ఎమిరి డిక్రీ 17/2017 జారీ తర్వాత 2017 నుంచి ఇప్పటిదాకా మినిస్ట్రీ ఆఫ్ అవకాఫ్ మరియు ఇప్లామిక్ ఎఫైర్స్ 74 మంది వలసదారుల్ని మినిస్ట్రీలో నియమించడం జరిగింది. ఇమామ్ మరియు మౌజీన్లుగా 75 శాతం మంది నాన్ కువైటీ నియమకాలు జరిగాయనీ, 25 శాతం పబ్లిక్ పొజిషన్లలో వున్నారని తెలిపింది. జకాత్ హౌస్ కోసం ఐదుగురు వలసదారుల్ని నియమించారు. జనరల్ అతారిటీ ఫర్ ది కురాన్ కోసం ఏడుగురు నాన్ కువైటీల నియామకం జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మైనర్ ఎఫైర్స్ ఓ వ్యక్తిని నియమించుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!
- పిల్లలలో అవాంఛిత ప్రవర్తన నివారణకు క్లోజ్ మానిటరింగ్..!!
- ఒమన్ లో ఒక్క రోజులోనే భారతీయ పాస్ పోర్ట్ ప్రక్రియ పూర్తి..!!









