4.3 మిలియన్ల దిదిర్హమ్స్ చెక్కులను ఫోర్జరీ చేసిన ముఠా
- April 03, 2016
కంపెనీల బ్యాంకు చెక్కులు ఫోర్జరీ చేసే నైపుణ్యం సాధించిన అరబ్ జాతీయుల ముఠాను అజమాన్ పోలీసులు ఛేదించారు.ఈ ముఠా 89 చెక్కులను ఫోర్జరీ చేసిన 4.3 మిలియన్ దిర్హమ్స్ను విలువ నకిలీ చెక్కులను నగదుగా మార్చుకొన్నారు. అజమాన్ డిప్యూటీ పోలీసు చీఫ్ కల్నల్ అబ్దుల్లా అల్ హంరని, అజమాన్ పోలీస్ డైరెక్టర్ జనరల్ సి ఐ డి కల్నల్ అబ్దుల్లా అల్ మత్రూషిలు ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆరుగురు ముఠా సభ్యులు దేశం విడిచి పారిపోయిన వీరిని ఇంటర్ పోల్ ను అప్రమత్తం చేశామన్నారు.పలు కంపెనీల నుంచి ఫిర్యాదులు పోలీసులకు అందాయి. వారి బ్యాంకు ఖాతాల నుండి ఎవరో గుర్తు తెలియనివారు నగదు ఉపసంహరణ చేసినట్లు పేర్కొన్నారు. పరిశోధనల ఫలితంగా ఈ ముఠా దేశం వెలుపల నుంచి నకిలీ చెక్కులను మార్చుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









