4.3 మిలియన్ల దిదిర్హమ్స్ చెక్కులను ఫోర్జరీ చేసిన ముఠా
- April 03, 2016
కంపెనీల బ్యాంకు చెక్కులు ఫోర్జరీ చేసే నైపుణ్యం సాధించిన అరబ్ జాతీయుల ముఠాను అజమాన్ పోలీసులు ఛేదించారు.ఈ ముఠా 89 చెక్కులను ఫోర్జరీ చేసిన 4.3 మిలియన్ దిర్హమ్స్ను విలువ నకిలీ చెక్కులను నగదుగా మార్చుకొన్నారు. అజమాన్ డిప్యూటీ పోలీసు చీఫ్ కల్నల్ అబ్దుల్లా అల్ హంరని, అజమాన్ పోలీస్ డైరెక్టర్ జనరల్ సి ఐ డి కల్నల్ అబ్దుల్లా అల్ మత్రూషిలు ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆరుగురు ముఠా సభ్యులు దేశం విడిచి పారిపోయిన వీరిని ఇంటర్ పోల్ ను అప్రమత్తం చేశామన్నారు.పలు కంపెనీల నుంచి ఫిర్యాదులు పోలీసులకు అందాయి. వారి బ్యాంకు ఖాతాల నుండి ఎవరో గుర్తు తెలియనివారు నగదు ఉపసంహరణ చేసినట్లు పేర్కొన్నారు. పరిశోధనల ఫలితంగా ఈ ముఠా దేశం వెలుపల నుంచి నకిలీ చెక్కులను మార్చుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







