ప్రధాని మోడీకి సౌదీ అరేబియా అత్యున్నత పురస్కారం

- April 03, 2016 , by Maagulf
ప్రధాని మోడీకి సౌదీ అరేబియా  అత్యున్నత పురస్కారం

ప్రధాని మోడీని సౌదీ అరేబియా అత్యున్నత పౌరపురస్కారంతో సత్కరించారు. సౌదీ అరేబియా రాజు అబ్దుల్ అజీజ్ ప్రధాని మోడీకి పురస్కారాన్ని అందజేశారు. ప్రధాని మోడీ సౌదీ పర్యటనలో ఇరుదేశాల మధ్య పలుకీలక ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com