సౌదీలో పెరిగిన ఆర్థిక మోసాలు
- April 14, 2022
సౌదీ: 2021లో ఆర్థిక మోసాలు పెరిగాయని సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) తెలిపింది. ఆ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. 2021 సంవత్సరానికి సంబంధించిన SAMA విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సైబర్ మోసగాళ్ళు ప్రజల బ్యాంకింగ్ డేటా, వ్యక్తిగత ఆధారాలను పొందేందుకు అనేక పద్ధతులను ఉపయోగిస్తున్నారని పేర్కొంది. SAMA బ్యాంక్ క్లయింట్లు మోసానికి వ్యతిరేకంగా అత్యంత జాగ్రత్త వహించాలని సూచించింది. పాస్వర్డ్ లు, PINల వంటి బ్యాంక్, వ్యక్తిగత డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయవద్దని కోరింది. కస్టమర్లు వెబ్సైట్ల విశ్వసనీయతను నిర్ధారించుకున్నాకే ఆన్ లైన్ చెల్లింపులు చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







