సౌదీలో పెరిగిన ఆర్థిక మోసాలు
- April 14, 2022
సౌదీ: 2021లో ఆర్థిక మోసాలు పెరిగాయని సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) తెలిపింది. ఆ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. 2021 సంవత్సరానికి సంబంధించిన SAMA విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సైబర్ మోసగాళ్ళు ప్రజల బ్యాంకింగ్ డేటా, వ్యక్తిగత ఆధారాలను పొందేందుకు అనేక పద్ధతులను ఉపయోగిస్తున్నారని పేర్కొంది. SAMA బ్యాంక్ క్లయింట్లు మోసానికి వ్యతిరేకంగా అత్యంత జాగ్రత్త వహించాలని సూచించింది. పాస్వర్డ్ లు, PINల వంటి బ్యాంక్, వ్యక్తిగత డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయవద్దని కోరింది. కస్టమర్లు వెబ్సైట్ల విశ్వసనీయతను నిర్ధారించుకున్నాకే ఆన్ లైన్ చెల్లింపులు చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు







