యూఏఈలో 5 రోజులపాటు ఈద్ సెలవులు.. బాణసంచాతో జాగ్రత్త
- April 16, 2022
యూఏఈ: 5 రోజులపాటు ఈద్ సెలవులు ఉన్నందునా తల్లిదండ్రులు తమ పిల్లలను పటాకులతో ఆడనివ్వవద్దని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. యువకులు సాధారణంగా బాణసంచా కాల్చి ఈద్ అల్ ఫితర్ జరుపుకునేందుకు ఆసక్తి చూపుతారని పేర్కొంది. ఈ మేరకు ప్రమాదాలు, జాగ్రత్తలను తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. బాణసంచా వినియోగానికి సంబంధించి దేశంలోని చట్టాలను ఎవరైనా ఉల్లంఘిస్తే Dh100,000 వరకు జరిమానా విధిస్తామని గత సంవత్సరం అధికారులు ప్రకటించారు. గతంలో ఎవరైనా పటాకుల వ్యాపారం చేసినా, తయారు చేసినా హెచ్చరికలు కూడా జారీ చేసేవారు. బాణాసంచా పేలుడు పదార్థంగా పరిగణించబడుతున్నందున వాటిని ప్రదర్శించడం కూడా చట్టవిరుద్ధమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







