డెలివరీ ఆర్డర్లపై నిబంధనలు పాటించాలి: మంత్రిత్వ శాఖ
- April 16, 2022
రియాద్: కస్టమర్లకు ఆర్డర్ డెలివరీపై రెస్టారెంట్లు, కేఫ్లు నిబంధనలను స్పష్టంగా, పారదర్శకంగా పాటించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్రహ్మాన్ అల్-హుస్సేన్ అన్నారు. డెలివరీ ఆర్డర్లపై కనీస పరిమితి ఉంటే కస్టమర్లకు ముందుగానే వివరించాలని సూచించారు. ఫుడ్ ఐటమ్స్ తప్పనిసరిగా నాలుగు ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. ‘‘కనీస ఆర్డర్ విధానాలను స్పష్టంగా ప్రదర్శించాలిబడాలి. సదరు ఐటమ్ ని తప్పనిసరిగా మెనులో ఉండాలి. ఆహారాన్ని ఎలక్ట్రానిక్గా లేదా ఫోన్లో ఆర్డర్ చేసినప్పుడు ఇవన్నీ స్పష్టంగా కనిపించాలి. ఆర్డర్ రద్దు విధానం కూడా స్పష్టంగా ఉండాలి.’’ అని అల్-హుస్సేన్ నిర్దేశించారు. కస్టమర్ల డెలివరీ ఆర్డర్లకు సంబంధించిన సేవలపై ఎలాంటి రుసుము విధించకూడదని అల్-హుస్సేన్ ఆదేశించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







