శ్రీ సీతారాముల కల్యాణంకు కుటుంబ సమేతంగా : కేసీఆర్

- April 04, 2016 , by Maagulf
శ్రీ సీతారాముల కల్యాణంకు కుటుంబ సమేతంగా : కేసీఆర్

ఈ నెల 15న ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి వెళ్లనున్నారు. శ్రీ సీతారాముల కల్యాణంకు కుటుంబ సమేతంగా హాజరు అవుతున్నట్లు అధికారులు తెలిపారు. సీతారాములకు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. అనంతరం అధికారులు, మంత్రులతో భద్రాద్రి ఆలయం అభివృద్ధి, భద్రాచల పట్టణ అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. భద్రాద్రి ఆలయంకు నిధులపై సీఎం ప్రణాళిక ప్రకటించనున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com