శ్రీ సీతారాముల కల్యాణంకు కుటుంబ సమేతంగా : కేసీఆర్
- April 04, 2016
ఈ నెల 15న ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి వెళ్లనున్నారు. శ్రీ సీతారాముల కల్యాణంకు కుటుంబ సమేతంగా హాజరు అవుతున్నట్లు అధికారులు తెలిపారు. సీతారాములకు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. అనంతరం అధికారులు, మంత్రులతో భద్రాద్రి ఆలయం అభివృద్ధి, భద్రాచల పట్టణ అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. భద్రాద్రి ఆలయంకు నిధులపై సీఎం ప్రణాళిక ప్రకటించనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







