ఈద్ అల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్
- May 02, 2022
మస్కట్: ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ఒమన్ సుల్తానేట్ పౌరులు, నివాసితులతోపాట ఇస్లామిక్ దేశాల ప్రజలకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాయల్ కోర్ట్ దివాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ఒమన్ పౌరులు, నివాసితులతోపాటు మొత్తం ఇస్లామిక్ దేశాల ప్రజలందరూ శాంతి, సౌభాగ్యాలతో వెలుగొందాలని సుల్తాన్ హైతం బిన్ తారిక్ తన అభినందన సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







