ఎన్బిబి ఏటీఎం వ్యాన్ నుంచి కొత్త ఈద్ నోట్లు
- May 04, 2022మనామా: నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, కొత్త ఈద్ నోట్లను ఎన్బిబి ఏటీఎం వ్యాన్ల ద్వారా పొందేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించింది. 28 నుంచి 30 ఏప్రిల్ వరకు ఈ ఏటీఎం వ్యాన్ అందుబాటులోకి వచ్చింది. ఎన్బిబి బుదైయా బ్రాంచ్, ముహారక్ సౌక్ బ్రాంచ్, హమాద్ టౌన్ బ్రాంచ్ వద్ద ఈ వ్యాన్లు వుంచారు. 1 బహ్రెయినీ దినార్లు, 0.500 బహ్రెయినీ దినార్లను అందుబాటులో వుంచారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..