ఎన్బిబి ఏటీఎం వ్యాన్ నుంచి కొత్త ఈద్ నోట్లు
- May 04, 2022
మనామా: నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, కొత్త ఈద్ నోట్లను ఎన్బిబి ఏటీఎం వ్యాన్ల ద్వారా పొందేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించింది. 28 నుంచి 30 ఏప్రిల్ వరకు ఈ ఏటీఎం వ్యాన్ అందుబాటులోకి వచ్చింది. ఎన్బిబి బుదైయా బ్రాంచ్, ముహారక్ సౌక్ బ్రాంచ్, హమాద్ టౌన్ బ్రాంచ్ వద్ద ఈ వ్యాన్లు వుంచారు. 1 బహ్రెయినీ దినార్లు, 0.500 బహ్రెయినీ దినార్లను అందుబాటులో వుంచారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







