ఎన్బిబి ఏటీఎం వ్యాన్ నుంచి కొత్త ఈద్ నోట్లు
- May 04, 2022
మనామా: నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, కొత్త ఈద్ నోట్లను ఎన్బిబి ఏటీఎం వ్యాన్ల ద్వారా పొందేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించింది. 28 నుంచి 30 ఏప్రిల్ వరకు ఈ ఏటీఎం వ్యాన్ అందుబాటులోకి వచ్చింది. ఎన్బిబి బుదైయా బ్రాంచ్, ముహారక్ సౌక్ బ్రాంచ్, హమాద్ టౌన్ బ్రాంచ్ వద్ద ఈ వ్యాన్లు వుంచారు. 1 బహ్రెయినీ దినార్లు, 0.500 బహ్రెయినీ దినార్లను అందుబాటులో వుంచారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







