అనధికారిక బిల్బోర్డులపై కువైట్ క్యాంపెయిన్
- May 05, 2022
కువైట్: ఈద్ అల్ ఫితర్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలను ప్రదర్శిస్తూ అనధికారికంగా ఏర్పాటు చేసిన బిల్బోర్డులకు వ్యతిరేకంగా కువైట్లోని మునిసిపల్ అధికారులు క్యాంపెయిన్ ను ప్రారంభించారు. రోడ్లపై అనధికారికంగా ఏర్పాటు చేసిన బిల్ బోర్డులను క్యాంపెయిన్ సందర్భంగా తొలగిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా బిల్ బోర్డుల ఏర్పాటు అశాస్త్రీయం అని మునిసిపల్ అధికారులు తెలిపారు. ఇలాంటి బోర్డుల కారణంగా రోడ్ సేఫ్టీ మార్గదర్శక సంకేతాలు కన్పించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇలాంటి అనధికారిక గ్రీటింగ్ బోర్డులపై మున్సిపాలిటీకి పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో క్యాంపెయిన్ ను మొదలుపెట్టినట్లు మునిసిపల్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







