ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల వివరాలను సేకరిస్తున్న ఇండియన్ ఎంబసీ
- May 06, 2022
కువైట్: కువైట్లో నివసిస్తున్న భారతీయ ప్రవాసుల నుండి ప్రత్యేక అవసరాలు గల పిల్లల గురించి సమాచారాన్ని కువైట్లోని భారత రాయబార కార్యాలయం సేకరిస్తోంది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల తల్లిదండ్రులు మే 15, 2022లోపు https://forms.gle/Focn2k5sJLcQNQ3PAలింక్ లో గూగుల్ ఫారమ్ను పూరించడం ద్వారా వివరాలను సమర్పించాలని రాయబార కార్యాలయం అభ్యర్థించింది. మరింత సమాచారం, సందేహాల నివృత్తి కోసం తల్లిదండ్రులు [email protected]కు మెయిల్ చేయాలని కోరింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







