కింగ్ ఫహద్ కాజ్వేను దాటిన 25 వేల వాహనాలు
- May 06, 2022
సౌదీ: కింగ్ ఫహద్ కాజ్వే సరికొత్త ఘనతను నమోదు చేసింది. బుధవారం 12 గంటల్లో 25,000కు పైగా వాహనాలు కాజ్వేను దాటినట్లు కింగ్ ఫహద్ కాజ్వే అథారిటీ (కెఎఫ్సిఎ) తెలిపింది. ఉదయం 07:00 గంటల నుండి సాయంత్రం 07:00 గంటల వరకు వంతెన దాటిన వాహనాల సంఖ్యను అధికార యంత్రాంగం లెక్కించింది. దాదాపు 25,067 వాహనాలు కాజ్వేను దాటినట్లు నిర్ధారించారు. గంటకు వాహన క్రాసింగ్ల రేటు దాదాపు 2,089 అని కింగ్ ఫహద్ కాజ్వే అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









