కింగ్ ఫహద్ కాజ్వేను దాటిన 25 వేల వాహనాలు
- May 06, 2022
సౌదీ: కింగ్ ఫహద్ కాజ్వే సరికొత్త ఘనతను నమోదు చేసింది. బుధవారం 12 గంటల్లో 25,000కు పైగా వాహనాలు కాజ్వేను దాటినట్లు కింగ్ ఫహద్ కాజ్వే అథారిటీ (కెఎఫ్సిఎ) తెలిపింది. ఉదయం 07:00 గంటల నుండి సాయంత్రం 07:00 గంటల వరకు వంతెన దాటిన వాహనాల సంఖ్యను అధికార యంత్రాంగం లెక్కించింది. దాదాపు 25,067 వాహనాలు కాజ్వేను దాటినట్లు నిర్ధారించారు. గంటకు వాహన క్రాసింగ్ల రేటు దాదాపు 2,089 అని కింగ్ ఫహద్ కాజ్వే అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







