మాస్కుల పేరుతో కార్మికులను మోసం చేస్తున్న మోసగాళ్లు
- May 12, 2022
బహ్రెయిన్: మనామాలోని పలు ప్రాంతాలలో మాస్కులు ధరించనందుకు మోసగాళ్ల బృందం కార్మికుల నుండి జరిమానాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మోసగాళ్లు తమను తాము సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) లేదా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిబ్బందిగా చెప్పుకుంటూ.. జరిమానా చెల్లించని పక్షంలో కార్మికులను కటకటాల వెనక్కి నెట్టివేస్తామని బెదిరిస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. భయంతో కార్మికులు BD5, BD10 మధ్య జరిమానాలు చెల్లిస్తున్నారు. అమాయక కార్మికులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలు జరుగుతున్నాయి. కోవిడ్ -19 నియమాలు, నిబంధనలలో మార్పుల గురించి వారికి ఎక్కువగా తెలియకపోవడంతో వారు సులభంగా మోసగాళ్ల ఉచ్చులో పడుతున్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







