చొరబాటుదారులకు అనుమతిస్తే SR1 మిలియన్ జరిమానా, 15 ఏళ్ళ జైలు శిక్ష
- May 12, 2022
రియాద్: చొరబాటుదారులు సౌదీ అరేబియాలోకి చొరబడటానికి అనుమతించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, అలాంటి వాటిని అరెస్టు చేయవలసిన ప్రధాన నేరాలలో ఒకటిగా పరిగణిస్తామని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. చొరబాటుదారున్ని ఏ విధంగానైనా రాజ్యంలోకి అనుమతించే వ్యక్తిని అరెస్టు చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. చొరబాటుదారులు రాజ్యంలోకి చొరబడటానికి వీలు కల్పించే వారికి SR1 మిలియన్ వరకు జరిమానా, అలాగే 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయన్నారు. దీంతోపాటు చొరబాటుదారుడికి ఆశ్రయం కల్పించిన ఇంటిని కూడా జప్తు చేస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ జరిమానాలు 7/27/1442 నాటి రాయల్ ఆర్డర్ నంబర్ A/406, 7/2/1443 నాటి రాయల్ ఆర్డర్ నంబర్ 7975 ప్రకారం విధించబడతాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







