నీటి మడుగులో నాలుగు మృతదేహాలు వెలికితీత

- May 13, 2022 , by Maagulf
నీటి మడుగులో నాలుగు మృతదేహాలు వెలికితీత

సౌదీ అరేబియా: సౌదీ సివిల్ డిఫెన్స్ బృందాలు, ముగ్గురు మహిళలు ఓ చిన్నారి మృతదేహాల్ని కనుగొని వెలికి తీయడం జరిగింది. మక్కా ప్రాంతంలోని రమ్యా గవర్నరేటులోగల అబు మలిహ్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, సోషల్ మీడియా వేదికగా పలు అభ్యర్థలు వచ్చాయి. దాంతో సివిల్ డిఫెన్స్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాల్ని వెలికి తీయడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com