నీటి మడుగులో నాలుగు మృతదేహాలు వెలికితీత
- May 13, 2022
సౌదీ అరేబియా: సౌదీ సివిల్ డిఫెన్స్ బృందాలు, ముగ్గురు మహిళలు ఓ చిన్నారి మృతదేహాల్ని కనుగొని వెలికి తీయడం జరిగింది. మక్కా ప్రాంతంలోని రమ్యా గవర్నరేటులోగల అబు మలిహ్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, సోషల్ మీడియా వేదికగా పలు అభ్యర్థలు వచ్చాయి. దాంతో సివిల్ డిఫెన్స్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాల్ని వెలికి తీయడం జరిగింది.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







