నీటి మడుగులో నాలుగు మృతదేహాలు వెలికితీత
- May 13, 2022
సౌదీ అరేబియా: సౌదీ సివిల్ డిఫెన్స్ బృందాలు, ముగ్గురు మహిళలు ఓ చిన్నారి మృతదేహాల్ని కనుగొని వెలికి తీయడం జరిగింది. మక్కా ప్రాంతంలోని రమ్యా గవర్నరేటులోగల అబు మలిహ్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, సోషల్ మీడియా వేదికగా పలు అభ్యర్థలు వచ్చాయి. దాంతో సివిల్ డిఫెన్స్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాల్ని వెలికి తీయడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







