నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు ఆరోపణలను ఎదుర్కుంటున్న డాక్టర్
- April 07, 2016
తీవ్రమైన వైద్య లోపం వలన పుట్టని బిడ్డ మరణంకు కారణమనే ఆరోపణ కేసు ఒక మహిళా గైనకాలజిస్ట్ పై దోహా నేర విచారణ న్యాయస్థానం సమీక్షిస్తున్నారు. స్థానిక అరబిక్ ఆర్రయహ్ డైలీ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఒక గర్భవతి ఆమె గతంలో ఆమె శస్త్రచికిత్స ద్వారా ఒక బిడ్డకు జన్మ నిచ్చినట్లు చెప్పింది. రెండవసారి తనకు సాధారణ డెలివరీ మాములుగా అవ్వదని అది అసాధ్యం అని గైనకాలజిస్ట్ కు గర్భవతి పదే పదే చెప్పారు. అదేమీ కాదని సాధారణ డెలివరీ కోసం వేచి ఉండమని డాక్టర్ చెప్పారు ఈ లోపు గర్బవతి పరిస్థితి విషమించడంతో ఆమె తన అభ్యర్థనను పునరావృతం చేసినప్పటకీ, గైనకాలజిస్ట్ ఏ మాత్రం స్పందించలేదు. కొద్దిసేపు తర్వాత పుట్టబోయే బిడ్డ పుట్టిన వెంటనే మరణించాడు. బిడ్డ మరణంకు కారణమైన మహిళా డాక్టర్ యొక్క తీవ్రమైన అశ్రద్ధ నిర్లక్ష్యంపై విచారణ జరగనుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









